గుంటూరు : జిల్లాలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని స్పిన్నింగ్ మిల్లులో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగి రూ.కోటికి పైగా ఆస్తినష్టం సంభవించింది. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో ఈ ప్రమాదంలో చోటుచేసుకుంది. మిల్లు చైర్మన్ యర్రం శ్రీధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వైఎస్సార్ స్పిన్సింగ్ మిల్లులోని స్టాక్గోడౌన్లో మధ్యాహ్నం 2.45 గంటలకు భారీఎత్తున మంటలు చెలరేగాయి. కార్మికులు గమనించి యాజమాన్యానికి, అగ్నిమాపకదళ అధికారులకు సమాచారం ఇచ్చారు.
25, డిసెంబర్ 2013, బుధవారండిసెంబర్ 25, 2013
స్పిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం
By Fun Counter
25, డిసెంబర్ 2013, బుధవారం