న్యూఢిల్లీ, డిసెంబర్ 24 : రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, కేంద్రమంత్రి ఆంటోనితో పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ మంగళవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది.
24, డిసెంబర్ 2013, మంగళవారండిసెంబర్ 24, 2013
కాంగ్రెస్ ముఖ్య నేతల భేటి
By Fun Counter
24, డిసెంబర్ 2013, మంగళవారం