Recent Posts

ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ

24, డిసెంబర్ 2013, మంగళవారం

హైదరాబాద్, డిసెంబర్ 24 : రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ మంగళవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అధికారులు :
*
చంద్రవదన్ - రీ మ్యాప్ ఎండీ
*
క్రిస్టినా చోంగ్తు - స్పెషల్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్
*
ఎ. శ్రీనివాస్ - ఎండీ ఏపీ డెయిరీ
*
కెవివి సత్యనారాయణ - హ్యాండ్లూమ్స్ కమిషనర్
*
అరుణ్‌కుమార్ - ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థలు
*
సర్పరాజ్ - కరీంనగర్ జేసీ
*
భారతి హోలికరి - స్పెషల్ కమిషనర్ హౌసింగ్ బోర్డ్
*
శ్రీధర్ - ఎండీ రాజీవ్ స్వగృహ 

 

 

వినోదం - తాజా - Google వార్తలు